వరంగల్ : మంగపేట:బుచ్చం పేటలో నేలకూలిన తరగతి గది

-

మంగపేట మండలంలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుచ్చంపేట గ్రామంలోని యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. పాఠశాలలోని ఆవరణలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్తగా తరగతి గదిని నిర్మించారు. పిల్లలు ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఉన్నత అధికారులు స్పందించి శిధిలావస్థలో ఉన్న భవనాలును తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news