వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఈరోజు పత్తి ధర నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగింది. నిన్న క్వింటాల్ పత్తి ధర రూ.9400లు ఉండగా నేడు రూ.9550లు అయింది. అలాగే మిర్చి ధర రూ.15800లుగా ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం పది వేలకు చేరువుగా వెళ్లిన పత్తి ధర, ప్రస్తుతం తగ్గుతుండడంతో రైతులు కొంత నిరాశ చెందుతున్నారు.
ఏనుమాముల మార్కెట్లో ఈరోజు పెరిగిన పత్తి ధర
By Naga Babu
-
- Tags
- cotton rates
Previous article
Next article