పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య

-

మరిపెడ మండలంలో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గుర్రప్పతండాకు చెందిన గూగులోత్ దేవేందర్ ( 24) అనే యువ రైతు తాను పండించిన మిర్చి పంటలో నష్టం వాటిల్లిందని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్ కు తరలించారు. దేవేందర్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news