మాస్కులు వాడని వారిపై కఠిన చర్యలు: ఎస్పి

-

వికారాబాద్: కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో జిల్లా ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు.రద్దీ ప్రదేశాలయినా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, వారాంతపు సంతలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వాడాలని, ప్రజలందరూ సామాజిక బాధ్యతగా భావించి మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించి భౌతిక దూరం పాటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news