మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీధర్ రావు తల్లిదండ్రుల స్మారక నిర్మాణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేయడం ఆత్మకూరులో కలకలం రేపుతోంది. శనివారం ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ మేడారం జాతర సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. జాతర రహదారికి కొండా చెన్నమ్మ, కొమురయ్య స్మారక స్థూపం అడ్డుగా ఉందని గద్దెలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
వరంగల్ : ఆత్మకూరులో ఉద్రిక్తత వాతావరణం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...