మేడారం మహాజాతర సందర్భంగా ముందస్తుగా ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని జాతర సమయంలో వాహనాల రద్దీ పెరగడంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Warangal: ములుగు జిల్లా వ్యాప్తంగా సెలవులు ప్రకటించాలి
By Naga Babu
-
Previous article