Warangal: పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!’

-

exam
exam

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బిఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ, బీసీఏ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను మార్చి 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి పి.మల్లారెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ ఉదయం 9 గం.ల నుండి 12 గం.ల వరకు, ఐదో సెమిస్టర్ మధ్యాహ్నం 2 గం.ల నుండి 5 గం.ల వరకు, అదే విధంగా మూడో సెమిస్టర్ మార్చి 7వ తేదీ నుంచి ఉదయం 9 గం.ల నుండి 12 గం.ల వరకు జరుగుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news