MHBD: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సత్యవతి సెటైర్లు

-

భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను వేసినట్లే.. రాష్ట్రంలోని పనికిరాని, ప్రగతి నిరోధక ప్రతిపక్షాలనూ భోగి మంటల్లో వేసి కాల్చాలని మంత్రి సత్యవతి అన్నారు. తన కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. రైతు బాగుపడటం ఇష్టం లేని కేంద్రం, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వారిని రోడ్డు మీదకి లాగిందని, రైతు వ్యతిరేకతతో వాటిని వెనక్కి తీసుకుని నవ్వుల పాలయిందన్నారు. మళ్లీ ఎరువుల ధరలు పెంచి రైతులను బాధ పెడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news