వరంగల్: భారీగా నకిలీ బీడీ ఉత్పత్తులు స్వాధీనం

-

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో భద్రపరిచిన వివిధ రకాల పేర్లతో నకిలీ ఉత్పత్తులు చేస్తున్న బీడీ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అందులో భాగంగా ఇద్దరిని అదుపులో తీసుకొని, వారి వద్ద నుండి రూ.13.32.800 నకిలీ ఉత్పత్తులను స్వాధీన పరుచుకున్నారు. అడిషనల్ DCP వైభవ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించగా..CIలు సంతోష్ , శ్రీనివాస్, ఎస్ఐ లవన్ కుమార్లు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news