ఇంటింట ఫీవర్ సర్వేలో భాగంగా వరంగల్ జిల్లాలో మంగళవారం 25,837 గృహాలను సందర్శించగా..1444 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని, వారికి చికిత్సలందించామని DMHO వెంకటరమణ తెలిపారు. కరోనా జాగ్రత్తలపై ప్రజలంతా తప్పని సరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. చేతులను వీలైనన్నిసార్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోకోని, ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు.
వరంగల్ జిల్లాలో 1444మందికి వ్యాధి లక్షణాలు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...