రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పితృవియోగం పొందారు. మంత్రి సత్యవతి రాథోడ్ స్వగ్రామమైన పెద్ద తండాలో తండ్రి లింగ్యా నాయక్ తెల్లవారుజామున కన్నుమూశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బాధ్యతలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నమంత్రి సత్యవతి హుటాహుటిన పెద్దతండాకు చేరుకున్నారు.
Warangal: మంత్రి సత్యవతి రాథోడ్కు పితృవియోగం
By Naga Babu
-
Previous article
Next article