మేడారం సమ్మక్క సారలమ్మలను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ నారాయణ దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. తల్లుల దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ అభివృద్ధిపై అనేక వాగ్దానాలు చేసి, తాడ్వాయి మేడారం ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మిస్తానన్నారు. జాతర జాతర సమయంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.
మేడారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి
By Naga Babu
-
Previous article
Next article