రామప్ప ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. శ్రీరామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను భక్తులు నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ రామప్పకి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు.
రామప్పఆలయంలో పోటెత్తిన భక్తులు
By Network
-
Previous article
Next article