Warangal: గడిచిన 24 గంటల్లో.. కొత్తగా..!’

-

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. హన్మకొండ జిల్లాలో 15, వరంగల్ 5, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 2, మహబూబాబాద్ 8, ములుగు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news