యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం వెల్లడి

-

యాదాద్రి: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలతో, ప్రసాద వితరణతో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో, సువర్ణపుష్పార్చనతో, శాశ్వత పూజలు, వాహన పూజలతో, కళ్యాణ కట్ట, వేద ఆశీర్వచనం, అన్నదానం విరాళం, యాదఋషి నిలయంతో, తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 9,83,140 ఆదాయం సమకూరిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news