కరోనాపై తెలంగాణ యుద్దం

-

కరోనా వ్యాప్తి నేపధ్యంలో… తెలుగు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ ప్రజలను కట్టడి చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. అంటువ్యాధుల నియంత్రణ చట్టం -1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక జీవో విడుదల చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news