పుట్టిన బిడ్డ శవాన్ని పూడ్చటం కోసం గుంత తీస్తే… ప్రాణాలతో మరో బిడ్డ బయటకు…

-

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యాక్తికి ఆశ్చ‌ర్య‌పోయే సంగ‌ట‌న ఎదురైంది. రాయ్‌బరేలీలోని ఎస్సై వైశాలి, భర్త హితేశ్ కుమార్ దంపతులు నివసింస్తున్నారు. అయితే గత బుధవారం వైశాలికి ఏడు నెలలకే పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్‌లో చేర్చారు. గురువారం ఆమె ఓ పాపకు జన్మించింది. కానీ పాప‌ పుట్టింద‌ని వారు ఆనంద ప‌డ‌డానికి క్షణామైనా లేకుండ‌నే ఆ పసికందు ప్రాణాలు విడిచింది.

దీంతో పసికందు మృతదేహాన్నిపూడ్చేందుకు శ్మశానినికి వెళ్లి సిరోహి గోయ్యి తీశాడు. మూడు అడుగుల లోతులో గోయ్యి తీయ్యగానే ఓ మట్టి కుండ అతనికి తగిలింది. ఆ కుండను తీసి చూడగా దాంట్లో ఓ మరో పాప ఉంది. దీంతో కాస్తా ఆశ్చర్యానికి గురైనా సిరోహి తర్వాత తేరుకుని చూశాడు. ఆ పాప శ్వాస కష్టంగా తీసుకోవడం గ్రహంచి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ‌్లాడు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప తల్లిదండ్రులు ఎవరో గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. చిన్నారి చికిత్స ఖర్చు భరించేందుకు స్థానిక ఎమ్మెల్యే విశ్రా ముందుకువచ్చారు. ఆ పాప ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news