అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన గీతం విద్యా సంస్థల అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయ ఆదివారం ఉదయం 7.30గంటలకు విశాఖ చేరింది. ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. మూర్తి మృతదేహాన్నివిశాఖ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్ధం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం ఎన్టీఆర్ భవన్కు తరలించి, అక్కడ నుంచి అంతిమయాత్ర ఆరంభమవుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఇతర ప్రముఖులు మూర్తికి నివాళులర్పించనున్నారు.
నేడు విశాఖలో ఎంవీఎస్ మూర్తి అంత్యక్రియలు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
పానీపూరీ తింటే ఆరోగ్యానికి మంచిదట.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. ముఖ్యంగా అమ్మాయిలు అయితే పానీపూరిని...
BREAKING: పోలీస్ వాహనం ధ్వంసం చేసిన బల్మురి వెంకట్ అనుచరులు !
Balmuri Venkat's followers vandalized the police vehicle: కాంగ్రెస్ పార్టీ...
BREAKING: ఎమ్మెల్యే పల్లా, రాకేష్ రెడ్డిలు అరెస్ట్
BREAKING: ఎమ్మెల్యే పల్లా, రాకేష్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. గాంధీ హాస్పిటల్...