కొన్ని రోజుల కింద హైదరాబాద్లోని అత్తాపూర్లో జరిగిన హత్య గుర్తుంది కదా. సేమ్ టు సేమ్ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో అటువంటి హత్యే మరొకటి జరిగింది. మహేశ్వరం మండలం నాగారంలో అదే గ్రామానికి చెందిన తొట్ల రాజు అనే వ్యక్తిని.. ప్రత్యర్థి వర్గం వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. మృతుడు ఇదివరకు ఓ హత్య కేసులో నిందితుడు. పథకం ప్రకారమే రాజును హత్య చేసినట్లు తెలుస్తోంది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
సేమ్ టు సేమ్.. మహేశ్వరంలో అత్తాపూర్ తరహా హత్య..!
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
BREAKING: మెదక్ లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
Fatal accident in Medak Four killed: మెదక్ జిల్లాలో ఘోర...
హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్య..అక్రమ సంబంధమే !
హైదరాబాద్లో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో మాజీ...
రైల్వే స్టేషన్కు వెళ్తుండగా ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం
ఝార్ఖండ్లోని పలామూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ...