నేటి నుండి విజయనగరంలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడిపల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయ ధర్మకర్త ఆశోక్ గజపతిరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీంతో సాయంత్రం అమ్మవారి తోలేళ్ల ఉత్సవం జరగనుంది. మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం నెలాఖరున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. నవంబర్ 6 న అమ్మవారికి ఉయ్యాలకంబాల, 7 వ తేదీన చండీ హోమం, పైడిమాంబ మండలి దీక్ష విరమణ జరుగనున్నాయి.
ఉత్తరాంధ్ర సిరిమాను ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం…
-
Previous article
Read more RELATEDRecommended to you
నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరు :ప్రియాంక గాంధీ
లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు...
Ganesh -
T 20 :టీమిండియా జింబాబ్వే టూర్ షెడ్యూల్ ఇదే !
5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది.ఈ పర్యటన...
Ganesh -
ఆ పిటిషన్ను కొట్టివేయడం కేసీఆర్కు చెంప పెట్టులాంటింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
Ganesh -