ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కన్నుమూత

-

 

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌… ఉమ్మడి ఏపీ గవర్నర్ గా రెండుళ్లు పనిచేసిన ఎన్డీ తివారి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తివారీ.. సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో యూపీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ క్యాబినేట్ లో మంత్రిగా కొనసాగారు. తివారీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version