దేశంలో వివిధ ప్రాంతాల్లోని కాలుష్యమయమైన నగరాల్లో పర్యావరణానికి హాని కలిగించని టపాసులనే వాడాలని మరోసారి సుప్రీం తేల్చిచెప్పింది. ఈ విషయమై బాణాసంచా తయారీదారులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి సుప్రీం నిరాకరించింది. తీర్పు కంటే ముందుగానే తయారు చేసిన కాలుష్యకారకమైన బాణాసంచాలను అమ్మరాదని నిషేధం విధించిన కోర్టు, కొంత సడలింపు కలిగించి వాటిని ఢిల్లీ వెలుపల విక్రయించవచ్చునని స్పష్టం చేసింది. తక్కువ శబ్దాలు, ఉద్గారాలు వెలువడే పర్యావరణానికి హానికలిగించని టపాసులకు విక్రయించడానికి గత నెల 23న సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కాలుష్య నగరాల్లో ఢిల్లీ ముందంజలో ఉండటం కారణంగా దేశ రాజధాని నగరం నుంచే మార్పుని సుప్రీం ఆశించింది.
కాలుష్యనగరాల్లో పర్యావరణ హిత టపాసులు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
T20WorldCup 2024: టి20 ప్రపంచ కప్ విశ్వవిజేతగా టీమిండియా.. 17 సంవత్సరాల తర్వాత..!
టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా అవతరించింది....
రాణించిన విరాట్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ సౌతాఫ్రికా,...
Anji N -
విభేదాలపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని..!
తనని గారు అని అంటుంటే చాలా ఇబ్బందిగా ఉందని కేశినేని చిన్ని...
Anji N -