కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేయనుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను www.tirumala.org ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తేనుంది. సుప్రభాతం, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, అర్చన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్ విధానంలో ఆన్లైన్లో జారీ చేయనుంది. విశేషపూజ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్ కింద వెంటనే బుక్ చేసుకోవచ్చు. దాదాపు 50 వేల వరకు విడుదల చేయనుంది.
ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న తితిదే…
-
Previous article
Read more RELATEDRecommended to you
దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని...
Ganesh -
SSC exam: నిరుద్యోగులకు అలర్ట్… రేపే లాస్ట్ డేట్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్...
Ganesh -
బెంగళూరులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు
ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నా టెక్ సిటీ...
Ganesh -