మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్యరెడ్డి తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీలో అధినేత కోదండరాం సమక్షంలో పార్టీలో చేరారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఆదిత్య రెడ్డితో పాటు, పారిశ్రామిక వేత్త బాల లింగంలను కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెరాస పై ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికి న్యాయం జరగాలి అన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. వచ్చే నెల 2న తెరాస నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు నియమ, నిబంధనల ప్రకారమే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మార్పుఅవసరం అందుకే ప్రస్తుతం యువ నాయకులు అవసరం ఎంతైనా ఉందన్నారు.
టీజేఎస్ లోకి మర్రి ఆదిత్యరెడ్డి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
కోహ్లి ఒక లెజెండ్.. అతడిని మించిన క్రికెటర్ మరొకడు లేడు:
ఇంటర్నేషనల్ టీ20ల్లో విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20...
Ganesh -
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి...
Ganesh -
ఛతీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి..!
ఛత్తీస్ గడ్ లో తాజాగా మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది....
Anji N -