ఎస్సై మృతదేహం లభ్యం

-

విజయవాడ సమీపంలోని పాపవినాశనం వద్ద శనివారం కాల్వలో గల్లంతైన ఎస్సై వంశీ మృతదేహం చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద ఆదివారం తెల్లవారుజాముల లభ్యమైంది. అవనిగడ్డ కోడూరులో తల్లిని దించడానికి వెళ్తూ కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో తల్లిని కాపాడి కారుతో పాటు వంశీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్సైగా వంశీ విధులు నిర్వహిస్తున్నారు. వంశీ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news