విజయవాడ సమీపంలోని పాపవినాశనం వద్ద శనివారం కాల్వలో గల్లంతైన ఎస్సై వంశీ మృతదేహం చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద ఆదివారం తెల్లవారుజాముల లభ్యమైంది. అవనిగడ్డ కోడూరులో తల్లిని దించడానికి వెళ్తూ కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో తల్లిని కాపాడి కారుతో పాటు వంశీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్సైగా వంశీ విధులు నిర్వహిస్తున్నారు. వంశీ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.
ఎస్సై మృతదేహం లభ్యం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష : సీఎం జగన్
జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా...
Anji N -
మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా..? : సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రను తన వద్ద ఆధారాలు ఉన్నాయని...
Anji N -
పర్యటకానికి, భారీగా సంపాదించడానికి ఈ దేశం బెస్ట్ ఆప్షన్
ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.. అవి పర్యాటకంగా ఎంత...