తెదేపా అధినేతతో తెలంగాణ తెదేపా నేతలు భేటీ

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో తెలంగాణ తెదేపా నేతలు భేటీ అయ్యారు.  తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకున్న నేపథ్యం, మహాకూటమిలో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గెలుపుకు అవకాశం ఉన్న చోట్ల నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించనున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెరాస నేతల వ్యవహారశైలి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలకు పలు అంశాలను వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news