దసర ప్రత్యేక రైళ్లు వచ్చాయి…

-

దసర వరుస సెలవుకావడంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 18, 19, 21 తేదీల్లో వేర్వేరు మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే మూడు ప్రత్యేక రైళ్లును నడపనుంది.

రైళ్ల వివరాలు…

  • 18వ తేదీ రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి సికింద్రాబాద్ (ఖమ్మం, వరంగల్‌, కాజీపేట స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది) శుక్రవారం ఉదయం చేరుకుంటుంది.
  • 19వ తేదీన సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ ప్రత్యేక రైలు రాత్రి 9:40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. శనివారం ఉదయం 7 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.
  • 21వ తేదీన రెండు సర్వీసులుగా నడిచే స్పెషల్ ట్రైన్  మచిలీపట్నంలో మధ్యాహ్నం 3:05 గంటలకు బయల్దేరి..రాత్రి 10:45కు సికింద్రాబాద్‌కు వస్తుంది.
  • ఇదే రైలు రాత్రి 11:45కు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9:35 గంటలకు మచిలీపట్నం చేరుకోనుంది.
  • ప్రత్యేక రైళ్ల కారణంగా కొన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news