అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన గీతం విద్యా సంస్థల అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయ ఆదివారం ఉదయం 7.30గంటలకు విశాఖ చేరింది. ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. మూర్తి మృతదేహాన్నివిశాఖ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్ధం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం ఎన్టీఆర్ భవన్కు తరలించి, అక్కడ నుంచి అంతిమయాత్ర ఆరంభమవుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఇతర ప్రముఖులు మూర్తికి నివాళులర్పించనున్నారు.
నేడు విశాఖలో ఎంవీఎస్ మూర్తి అంత్యక్రియలు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవు : మంత్రి నారాయణ
ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో...
Ganesh -
Andhra Pradesh :మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీ జనార్ధన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త సర్కార్ ఏర్పడింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు,...
Ganesh -
లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లా ఎన్నిక
లోక్ సభలో ఎట్టకేలకు స్పీకర్ ఎన్నిక పూర్తయింది. నూతన స్పీకర్గా ఓం...