మరి ఈ వ్యాఖ్యలు నిజమా?.. కాదా అనేది తెలియాలంటే బ్రదర్ అనిల్ స్పష్ట ఇవ్వాల్సి ఉంది.

-

వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.తాము .బ్రదర్ అనిల్ కుమార్ తాము కాంగ్రెస్ సభ్యులమని అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కచ్చితంగా ఉంటుందని అన్నారు .కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయమంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన బాధ్యతను షర్మిల నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశానికి మంచిదని , కాని తనకు మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో అసలు సినిమా మొదలైందని బ్రదర్ అనిల్ అన్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి అన్నట్లుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిలకు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై ఆసక్తి లేదని.. తప్పనిసరి పరిస్థిత్లో రాష్ట్రంలో అడుగుపెడుతున్నట్లు బ్రదర్ అనిల్ చెప్పినట్లు వినిపిస్తున్నాయి. వైఎస్   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను,తననూ దూరం పెట్టారని బ్రదర్ అనిల్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news