sharmila
Telangana - తెలంగాణ
షర్మిలకు మొండి ‘హస్తం’..సీటు గల్లంతు.!
వైయస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టిపిని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాజన్న రాజ్యం తేవడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి తాను ఈ పార్టీని స్థాపించినట్లు షర్మిల చెబుతూ ఉండేవారు. ఆ సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్షలు పాదయాత్ర కూడా చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్సార్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయాలని ఆలోచనతో...
Telangana - తెలంగాణ
ఈ ఎన్నికల్లోనే కేటీఆర్ సీటును త్యాగం చెయ్యాలని అడిగిన షర్మిల !
ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మోదీ ప్రభుత్వం.. దాదాపుగా పాస్ అయినపోయినట్లే.. ఎందుకు అంటే పార్లమెంట్ లో బీజేపీకి తగినంత బలం ఉంది.. ఇక ఎప్పటిలాగే కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఇక ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో తెలంగాణా మంత్రి కేటీఆర్ భారతీయ పౌరుడిగా గర్విస్తున్నానంటూ,...
Telangana - తెలంగాణ
షర్మిల కాంగ్రెస్లోకి..ముహూర్తం ఫిక్స్.!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న షర్మిల..పార్టీని విలీనం చేస్తూ..ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే షర్మిల..రాహుల్ గాంధీ, సోనియాలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె కాంగ్రెస్ లోకి ఎప్పుడు వెళ్తారనేది చర్చగా మారింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16, 17...
ముచ్చట
ఎడిట్ నోట్: జగన్ అభయ ‘హస్తం’..!
జగన్ తుమ్మిన..దగ్గిన టిడిపి అనుకూల మీడియాలో పెద్దగా చేసి కథనాలు వేయడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశాన్ని బూతద్దంలో పెట్టి వార్తలు వండేస్తుంది. ఇక వీటిల్లో కల్పిత కథనాలే ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో నిజమెంత ఎంత ఉందనేది ఎవరికి తెలియదు. ఇక ప్రతి సారి జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు..అక్కడ బిజేపి పెద్దలని కలుస్తారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. షర్మిల కూడా
రేపు కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్న...
Telangana - తెలంగాణ
సోనియాతో షర్మిల..పాలేరుపై ట్విస్ట్?
తెలంగాణలో వైఎస్ షర్మిల..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి దాదాపు రెడీ అయిపోయారు. తాజాగా ఆమె..సోనియా గాంధీతో భేటీ కావడంతో..ఇంకా విలీనం కథ చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇక ఈ భేటీ తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్...
Telangana - తెలంగాణ
YSRTP కాంగ్రెస్ లో విలీనం పై క్లారిటీ వచ్చినట్లేనా ?
ఎన్నో కలలతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్న జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ ను వదిలి, తెలంగాణకు వచ్చేసింది. ఇక్కడ YSRTP పేరుతో పార్టీని స్థాపించి వైఎస్సార్ కలలను సాకారం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. అయితే తండ్రిని చూసి తనకు ఓట్లు వేస్తారా...
భారతదేశం
BREAKING : సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ.. పార్టీ విలీనంపై చర్చ !
BREAKING : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొన్ని రోజులుగా తీవ్ర సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై నిన్న ఢిల్లీకి వెళ్లారు వైఎస్ షర్మిల.
వ్యక్తిగత పర్యటన పేరుతో ఢిల్లీకి వెళ్లారు షర్మిల. అయితే... కాసేపటి క్రితమే......
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్ మగతనాన్ని నిరూపించుకోవాలి : వైఎస్ షర్మిల
దళిత బంధు పథకం ఇచ్చి...కేసీఆర్ మగతనాన్ని నిరూపించుకోవాలంటూ వైఎస్ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కనీసం లక్ష మంది కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించలేదంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. కేసీఆర్ అంటేనే కమిషన్ల చంద్రశేఖర్ రావు అంటూ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.లోటస్ పాండ్ లో నిరసన...
Telangana - తెలంగాణ
BREAKING : షర్మిలను హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు
వైఎస్ షర్మిలను హౌజ్ అరెస్టు అయ్యారు. ఇవ్వాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. ఈ తరుణంలోనే.. వైఎస్ షర్మిలను హౌజ్ అరెస్టు అయ్యారు. ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. కాగా, దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం అందడంతో… ఇవాళ...
Latest News
వెదర్ అప్డేట్ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
Telangana - తెలంగాణ
‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్నగర్లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...
Telangana - తెలంగాణ
ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు
తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...