మాయవతితో పవన్ భేటీ!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత మాయావతితో ఆయన భేటీ కానునున్నట్లు సమాచారం. దేశ రాజకీయాలతో పాటు ఇతర అంశాలను చర్చించనున్నట్ల తెలుస్తోంది. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ ఇతర నేతలు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version