మోదీ ఎలా చెబితే పవన్ అలాచేస్తారు… ఏపీ సీఎం

-

ట్విట్టర్ వేదికగా జగన్, పవన్ లపై సీఎం ఫైర్

పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసుకున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాజధానికి కేంద్ర నుంచి 75 వేల కోట్లు రావాలని తేల్చింది… ఇప్పుడు కమిటీ గురించి, నరేంద్ర మోదీ గురించి జనసేన అధినేత పవన్ ఎలాంటి విమర్శలు చేయరు. మోదీ ఎలా చెబితే పవన్ అలా నడుచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.  వైసీపీ నేతలు తమ కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారి మాటలకు స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని సైతం తూర్పారబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news