తిరువనంతపునం నుండి బయలుదేరిన నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. గోద్రా, రత్లంల మధ్య ప్రయాణిస్తున్న రైలును వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ ట్రక్కు ఢీకొట్టడంతో.. 2 బోగీలు పట్టాలు తప్పాయి..ట్రక్కు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రయాణికులకు ఎలాంటి ప్రయాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
రాజధానికి తప్పిన ముప్పు…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తెలంగాణకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది: జేపీ నడ్డా
కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని బీజేపీ జాతీయ...
కర్ణాటక సెక్స్ స్కాండల్.. ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి ఎలా వెళ్లగలిగాడు?: కేటీఆర్ ట్వీట్
సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న విదేశాలకు పారిపోవడంపై...
Nara Lokesh: రేపటి నుంచి యువగళం మళ్లీ ప్రారంభం
నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట 3132 కిలోమీటర్ల మేర...