రాజధానికి  తప్పిన ముప్పు…

-

తిరువనంతపునం నుండి బయలుదేరిన నిజాముద్దీన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. గోద్రా, రత్లంల మధ్య ప్రయాణిస్తున్న  రైలును వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ ట్రక్కు ఢీకొట్టడంతో.. 2 బోగీలు పట్టాలు తప్పాయి..ట్రక్కు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రయాణికులకు ఎలాంటి ప్రయాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news