పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

-

ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది.. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు.

ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 8న ఆంగ్లం, ఏప్రిల్‌ 10న గణితం పరీక్ష, ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు పరీక్ష, 18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news