తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 81, 212 మంది దర్శించుకున్నారు.

TTD fixed deposits in several banks crosses Rs 12,000 crore mark

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 41, 690 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2. 88 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news