మేనిఫెస్టో.. మత్సకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం..!

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకి టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోలో కీలక అంశాలను తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు 20వేల అధిక సహాయాన్ని అందించినట్లు ప్రకటించారు.

మత్స్యకారుల బోట్ల మరమ్మత్తులకు కూడా కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు మేనిఫెస్టోలో తెలిపారు. తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయాల్లో దాదాపు రెండు నుండి మూడు నెలలు పాటు వేటని నిషేధిస్తారు ఆ టైంలో మత్స్యకారుల జీవనం కొనసాగించడం కోసం ప్రతి ఏడాది ప్రభుత్వం ఆరువేల రూపాయల వరకు నగదు ఇస్తారు దానిని కూటమి 20000కి పెంచినట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news