వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీల పరంపర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పోలీసు అధికారులను బదిలీ చేస్తున్న పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఈ రోజు సైతం భారీగా పోలీసు అధికారులను బదిలీ చేశారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 41 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఈ రోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
41 మంది ఎస్సైలు బదిలీ
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
నీటి కొరత, విద్యుత్ కొరత..ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ క్లోజ్ !
ఈ మధ్యకాలంలో నీటి సమస్యలు అన్ని చోట్ల ఎక్కువైపోయాయి. నీటి సమస్యలు...
కాంగ్రెస్ నేతలే అమిత్ షా ఫేక్ వీడియోను క్రియేట్ చేసారు: BJP
ఎన్నికల వేళ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫేక్...
పెరుగుతున్న క్రెడిట్ కార్డు స్కామ్లు.. జాగ్రత్తగా లేకుండా కార్డు ఖాళీ
జాబ్ చేసే ప్రతి ఒక్కరికి పిలిచి మరీ బ్యాంకులు క్రెడిట్ కార్డులు...