BREAKING : కర్ణాటక రిజల్ట్స్‌.. హైదరాబాద్ స్టార్ హోటళ్లలో 58 రూములు బుక్

-

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 224 స్థానాలకు గానూ ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలోనే, కర్ణాటక ఎన్నికల క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి.

హైదరాబాద్ స్టార్ హోటళ్లలో 58 రూములు బుక్ చేశారు కొంత మంది పార్టీ నేతలు. నోవాటెల్ హోటల్లో – 20 రూమ్‌ లు, పార్క్ హయత్ హోటల్లో – 20 రూములు బుక్ చేశారు. తాజ్ కృష్ణ హోటల్లో – 18 రూములు బుక్ చేశారు. ఒక వేళ కర్నాటకలో హంగ్‌ ఏర్పడితే… ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే.. హైదరాబాద్ స్టార్ హోటళ్లలో 58 రూములు బుక్ చేసుకున్నారు. ఇక అటు కర్నాటక ఎన్నికల్లో కొనసాగుతోంది కాంగ్రెస్ హవా. ఈ ఫలితాల్లో 9 మంది మంత్రులు..వెనుకబడ్డారు. చెన్నపట్నలో కుమారస్వామి (జేడీఎస్) ముందంజ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news