కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ప్రశాంత్ నగర్లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు అంటుకున్నాయి మంటలు. ఇక ఈ ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది.
మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
- కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం
- నిన్న రాత్రి ప్రశాంత్ నగర్లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
- ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
- మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో తప్పిన పెనుప్రమాదం
కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం
నిన్న రాత్రి ప్రశాంత్ నగర్లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో తప్పిన పెనుప్రమాదం pic.twitter.com/9VfLCvoNlg
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025