ఉప్పొంగే పరువాలతో చెమటలు పట్టిస్తున్న అదాశర్మ..!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమందికి అందం, అభినయం ఉన్నా.. నటనలో మంచి ప్రావీణ్యం ఉన్నాసరే సరైన గుర్తింపు లభించదు.. ఆవగింజంత అదృష్టం ఉంటే ఎలాంటి వారైనా సరే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు కొంతమంది హీరోయిన్ల పరిస్థితి మరి అద్వానంగా మారిపోయింది. ఎంత అందంగా ఉన్నా తమ గ్లామర్ తో యువతను కట్టిపడేసినా సరే అవకాశాలు మాత్రం రావట్లేదు. ఇలాంటి వారిలో ముందు వరసలో ఉంటుంది అదా శర్మ.. గ్లామర్ ఒలకబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అయితే ఈమె కెరియర్ మాత్రం కొంచెం నత్త నడకన సాగుతోందని చెప్పవచ్చు.

అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు తన గ్లామర్ తోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె చేతినిండా సినిమాలు లేకపోయినా ఎప్పుడూ ఏదో ఒక ఫోటోషూట్ తో వార్తల్లో నిలుస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె చేసే సినిమాల కంటే వడ్డించే పరువాలే ఎక్కువ అని చెప్పాలి. ఎక్కువగా వరుస గ్లామర్ ఫోటోషూట్లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

అప్పట్లో ఆకుకూరలతో ఒక డిజైన్ వేర్ డ్రెస్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈమె.. ఇప్పుడు పరికిణిలో తన అందాలను చూపిస్తూ మతిపోబడుతోంది. పింక్ కలర్ పరికిణిలో తన అందాలను ఆరబోస్తూ ఉప్పొంగే పరువాలతో యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే అదాశర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Read more RELATED
Recommended to you

Latest news