”భీమ్లా నాయక్” నుంచి “అడవి తల్లి బిడ్డ” సాంగ్ రిలీజ్.. పవన్ ఫాన్స్ కు ఇక జాతరే

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతారామ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమా రిలీజవుతోంది. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే కిరణ్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీజర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నాలుగవ సింగిల్ ను రిలీజ్  ను చేసింది చిత్ర బృందం.  “అడవి తల్లి మాట” సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ పూర్తిగా ఎమోష‌న‌ల్ మూడ్ లో సాగింది.  ఈ సాంగ్ ను సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి, పాడ‌గా… లిరిక్స్ రామజోగయ్య శాస్ట్రీ అందించారు. మ్యూజిక్ తమన్ అందించారు. ఇక పాట తో ప‌వ‌న్ ఫ్యాన్ లో ఉత్స‌హం నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news