ఎస్సీ గురుకులాల ఆధ్వర్యంలో నడుస్తున్న సీఓఈలో 2022-29 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి అలీవేలు తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో TSSWREISJC వెబ్ సైట్ నందు ఈనెల 6వ తేదీ నుంచి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకేషనల్ గ్రూపులతో పాటు MPC, BIPC, CEC, ఎమ్ఈసీ గ్రూపులు ఉన్నట్లు తెలిపారు.
కరీంనగర్: విద్యార్థులకు అలర్ట్
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్ జారీ
రాష్ట్ర వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ...
Anji N -
సీఎం రేవంత్.. వెంటనే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడదల చేయాలి : బూర నర్సయ్య గౌడ్
రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని వెంటనే అందుకు సంబంధించి...
Anji N -
వారి అవసరాల కోసమే క్యాబినెట్ భేటీ : మాజీ మంత్రి పొన్నాల
కాంగ్రెస్ నేతలు వారి అవసరాల కోసమే కేబినెట్ భేటీ పెట్టుకున్నారని బీఆర్ఎస్...
Anji N -