దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు

-

దీక్షా శిబిరాలకు అమరావతి రైతులు ముగింపు పలికారు.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 1631 రోజులుగా అక్కడి రైతులు చేస్తున్న దీక్షలు ముగిశాయి. సీఎంగా చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.

జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఉద్యమబాట పట్టిన రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర కూడా చేశారు.ఉద్యమంలో మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన మీడియాకు రాజధాని రైతులు ప్రత్యే కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news