బుల్లితెర‌పై హీటు పుట్టిస్తున్న వ‌ర్షిణి.. ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా!

-

యాంక‌ర్ వ‌ర్షిణీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. త‌న హాట్‌హాట్ అందాలతో బుల్లితెర‌ను హీటెక్కిస్తున్న ఈ భామ రెమ్యున‌రేష‌న్ కూడా బాగానే తీసుకుంటుంద‌ని స‌మాచారం. ప‌టాస్ షోతో యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక దీని త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో చాలా షోలే చేసింది. ఈషోల‌లో త‌న అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తోంది. వీటితో పాటు మోడ‌లింగ్ లోనూ అడుగుపెట్టింది. దీంట్లోనూ బాగానే రాణిస్తోంది.

ఇక ఢీషోలే ఈ భామ హాట్ ఎక్స్‌పోస్ చేస్తూ షో లైన్ నే మార్చేసింది. డైలాగులు త‌క్కువే అయినా ఎక్స్‌పోజింగ్ ఎక్కువే చేస్తూ అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేసింది. ఇక ఏమైందో ఏమో తెలియ‌దు గానీ ఢీ చాంపియ‌న్స్‌లో త‌న‌ను తీసేసి వేరే యాంక‌ర్‌ను తీసుకున్నారు. దీంతో ఆమె అభిమానులు చాలా బాధ‌ప‌డ్డారు. దీని త‌ర్వాత వెబ్‌సిరీస్‌, రియాలిటీ షోల‌తో బిజీగా మారిపోయింది. దీని త‌ర్వాత మ‌ళ్లీ ప‌టాస్‌-2షోతో యాంక‌ర్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. మ‌ళ్లీ ఆ స్థానాన్ని కాపాడుకోవాల‌ని తెగ క‌ష్ట‌ప‌డిపోతోంది. ఇక ఇక్క‌డ కూడా త‌న అందాల‌తో మ‌త్తెక్కిస్తోంది.

ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫొటోల‌తో ర‌చ్చ‌రచ్చ చేస్తుంది. ఇక లేటుస్టుగా ఈ అమ్మ‌డు పోస్టు చేసిన బిక‌నీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారాయి. బీచ్‌లో లేత మెరూన్ క‌ల‌ర్ బికినీలో మెరిసిపోతే దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది. అంతే కొద్ది నిముషాల్లోనే యూత్ వాట్సాప్ స్టేట‌స్‌గా మారిపోయాయి ఈఫొటోలు. ఘాటు అందాల‌తో యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకోవ‌డానికి తెగ ట్రై చేస్తుంది. మ‌రి ఆ ఫొటోను మీరు కూడా చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news