Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఇద్దరు కలెక్టర్ల కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. !
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ ల కు హై కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ లు జారీ అయ్యాయి. ఈ నెల 19 లోపు వారెంట్ లు అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. విజయనగరం జిల్లా బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళి పదోన్నతి విషయంలో ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయనగరం వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు విజయనగరం వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స,స్థానిక ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ స్థానిక నేతల రాజీనామా వరకు వెళ్లింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి ఇచ్చిన హామీలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో అన్న చర్చ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబుకి షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు
టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్లు మరోకటి తలుస్తున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను వైసీపీకి కట్టబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరులో షాక్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. ఆ మేరకు పుంగనూరులోని లోకల్ టీడీపీ లీడర్లకు ఆయన దిశానిర్దేశం చేశారట. కానీ పుంగనూరు తమ్ముళ్లు మరొకటి చేశారు. దీంతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కన్నబాబు, అంబటికి షాకిచ్చిన హెరిటేజ్
హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటి రాంబాబులకు కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు ఈ కేసుకి సంబంధించిన విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది.ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
గతంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నారాయణ మనసు మారుతోందా.. రాజకీయంగా మైలేజ్ కోసమా ?
తెలుగు రాష్ట్రాలకు సీపీఐ నారాయణగా గుర్తింపు పొందిన ఈ సీనియర్ పొలిటీషియన్ ఇటీవల కాలంలో చర్చల్లోకి వస్తున్నారు. తన చర్యలు.. తీరుతో అటు లెఫ్ట్ పార్టీలలోనూ హాట్ టాపిక్గా నిలుస్తున్నారు ఈ కామ్రేడ్. ఇప్పుడు విశాఖలో శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆశ్రమానికి వెళ్లి.. స్వామీజీకి ప్రణమిల్లి.. నలుగురితో నారాయణ అని అనిపించుకున్నారు. తెలుగు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మీకు ఒంగోలు ఎంపీ ఇస్తా… ఆ ఫ్యామిలీకి జగన్ హామీ…?
దగ్గుబాటి కుటుంబం గత కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దగ్గుబాటి పురంధరేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. రాజకీయంగా దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే చెప్పాలి. పార్టీలో ఉన్నా సరే వైసీపీ నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పెద్దగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బెజవాడ టీడీపీకి బిగ్ షాక్….?
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేదానిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి అనే టీడీపీ నేతలే అంటున్నారు. తాజాగా విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేసినేని నాని కుమార్తెను చంద్రబాబునాయుడు ఖరారు చేశారు.
ఈ మేరకు రాష్ట్ర పార్టీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీలో ఆ ఎమ్మెల్యే గారు సైడ్ అయిపోయారే…!
ఎప్పుడు ఏ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్తారో అర్థంకాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలావరకు కూడా సమస్యలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కోసం సమర్థవంతంగా పని చేయలేక పోతున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తాజాగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బెజవాడలో ఓవైసీ పెట్టిన చిచ్చు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు కొన్ని సమస్యలు తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇప్పటివరకు విజయవాడ రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు విజయవాడలో పోటీ చేయాలి అని భావించడం తెలుగుదేశం పార్టీని కాస్త ఇబ్బంది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎస్ఈసీ షాక్.. డబ్బు పంపిణీ చేస్తున్న వారి వివరాలు ఐటీకి !
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ పై ఎస్ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంపిణీ చేస్తున్న వారి వివరాలను ఐటీకి అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ డబ్బు పంపిణీ.. ఎన్నికల ఖర్చు పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా ఎస్ ఈసీ స్పష్టం చేసింది. విజయవాడ, గుంటూరు విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో డబ్బు...
Latest News
వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ఉత్తర్వులు
కారు, ఇతర వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అదేమంటే డ్రైవర్ పక్కన కూర్చునే ప్యాసింజర్ సీటుకూ ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి...