Andhra Pradesh : రాష్ట్రంలో 17 మంది ఐఏఎస్ బదిలీలు, కొత్త పోస్టింగ్లు….

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్ లకు బదిలీలు ,పోస్టింగ్ లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మంది ఐఏఎస్ లు ట్రైనింగ్ పూర్తి చేసుకోగా వారికి వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించినది. 9 మంది ఐఏస్ లను బదిలీ చేసింది.

మార్కాపూర్ సబ్కలెక్టర్గా రాహుల్ మీన

*తెనాలి సబ్ కలెక్టర్గా ప్రకార్ జైన్

*కందుకూరి సబ్ కలెక్టర్గా గొబ్బిల విద్యాధరి

*కొవ్వూరు సబ్ కలెక్టరుగా అసుతోష్ శ్రీవాస్తవ.

*స్పోర్ట్స్ అథారిటీ వైస్ ఛైర్మన్గా ధ్యాన్చంద్ర

*విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్గా టీఎస్ చేతన్

*బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ జె.శివ శ్రీనివాస్

*తిరుపతి జాయింట్ కలెక్టర్గా శుభం బన్సాల్

*విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ

*సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్&ఏడీగా అభిషేక్ కుమార్

*అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్&ఏడీగా కె.కార్తీక్

*మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్గా ఎస్ఎస్ శోభిక

*పాడేరు సబ్ కలెక్టర్ పెద్దేటి ధాత్రిరెడ్డి

*ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవోగా మాధవన్

*పెనుగొండ సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్

*ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ

*రంపచోడవరం సబ్కలెక్టర్గా సూరపాటి ప్రశాంతకుమార్

Read more RELATED
Recommended to you

Latest news