Andhra Pradesh : వాలంటీర్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

-

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వారిని పాల్గొననివ్వవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులని తెలిపింది.ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news