ఆళ్లగడ్డ లో అతిసార వ్యాధితో ముగ్గురు మృతి..చంద్రబాబు సీరియస్

-

3 Die of Diarrhoea in Allagadda Town, 2 Serious: నంద్యాల పరిధి…ఆళ్లగడ్డలో అతిసారతో ముగ్గురు మరణించారు. అయితే.. ఈ సంఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.

3 Die of Diarrhoea in Allagadda Town, 2 Serious

ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించటం తో పాటు….అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. అతిసారం ప్రబలిన అభ్యుదయ కాలనీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version