జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకు మరో ఎదురుదెబ్బ !

-

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డాక్టర్ ఉమామహేశ్వరరావు ను దూషించిన కేసులో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై కేసు నమోదు అయింది. 341,290,323,506/2 సెక్షన్ ల కింద జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది.

A case has been registered against Janasena MLA Pantam Nanaji and his followers in the case of defaming Dr. Umamaheswara Rao

రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 21న కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడే విషయంలో డాక్టర్ ను బూతులు తిట్టి తర్వాత క్షమాపణ చెప్పారు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. మెడికల్ స్టూడెంట్స్ పై ఎమ్మెల్యే నానాజీ అనుచరులు దాడి చేశారు. దీంతో ఎఫ్ ఐ ఆర్ లో ఏ1 గా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీనే చేర్చిన పోలీసులు… జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులపై కేసు నమోదు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news