కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

-

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం మురారి నేషనల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి స్పాట్‌ లోనే మరణించారు. బైక్ ను ఢీకొట్టింది గుర్తు తెలియని వాహనం.

A fatal road accident took place on the Murari National Highway in Gandepalli mandal of Kakinada district

ఇక ఈ బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మృతులు భీమవరం వాసులుగా చెబుతున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం మురారి నేషనల్ హైవే పై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news